భానుడి భగభగ
ఆదిలాబాద్‌టౌన్‌:  జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా జనాలు ఇంట్లో ఉన్నప్పటికీ ఉక్కపోతతో సతమతం అవుతున్నారు. ఇంట్లో ఉంటూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కూలర్లు, ఏసీలకు అతుక్కుపోయారు. గతేడాది కంటే ఈసారి ఎండలు దంచికొడుతున్నాయి. సోమవారం జిల్లాలో 40 డిగ్…
ఇంట్లోనే పిక్నిక్ ప్లాన్ చేసిన స‌న్నీలియోన్‌
లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంటిప‌ట్టునే ఉన్న సెల‌బ్రిటీలు త‌మ క‌ళ‌ల‌కు ప‌దును పెడుతూ దొరికిన స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. బాలీవుడ్ భామ  స‌న్నీలియోన్  త‌న ముగ్గురు పిల్ల‌ల‌ను ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధ‌మైంది. ఇందుకోసం వారిని ఏదో పిక్నిక్‌కు తీసుకెళుతున్న‌ట్లు రెడీ చేయించి బ‌య‌ట‌కు తీసుకొచ్చిం…
కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి
కరోనా సంక్షోభ సమయంలోనైనా తన మొర ఆలకించాలని  వేలకోట్ల రుణాలను ఎగవేసి, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా  ప్రభుత్వాన్ని కోరారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు సంబంధించిన అప్పులను 100 శాతం తిరిగి చెల్లించాలన్న తన కోరికను మన్నించాలంటూ మాల్యా మంగళవారం ట్విటర్ ద్వారా  వేడుకు…
బాధ్యత లేని మనుషులు
రోజులు ఎంత గంభీరంగా మారినా కొన్ని దుర్గుణాలు మనం వదులుకోలేకపోతున్నాం. మన అంతరాత్మ ముందుమనల్ని మనం నిలబెట్టుకోవడం ఇప్పుడు కావాలి. గమనించి చూడండి. రైల్వే గేటు పడి ఉంటుంది. రైలు మరికొద్ది నిమిషాల్లో రాబోతున్నదని మనకు అర్థమవుతూనే ఉంటుంది. కాని ఒకడెవడో, మనలో ఒకడెవతో బైక్‌ను గేటు కింద నుంచి దూర్చి హడావిడ…
సేవా 'వరం'టీర్లు
ఏలూరు/తణుకు/నిడదవోలు రూరల్‌/నరసాపురం రూరల్‌/మొగల్తూరు: గ్రామ, వార్డు వలంటీర్లు కరోనా మహమ్మారిని నియంత్రించడంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటా సర్వే చేయడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలను వివరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సహకారంతో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో జిల్లాలో వలంటీర్ల…
ఆన్‌లైన్‌లో సరుకులు ఆర్డర్ చేశారా?
ముంబై:  కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రముఖ  ఈ కామర్స్ సంస్థలు తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ముఖ్యంగా బిగ్‌బాస్కెట్ , గ్రోఫర్స్ లాంటి ఆన్ లైన్  గ్రాసరీస్ (కిరణా) సేవల సంస్థలు కూడా తమ డెలివరీలను తాత్కాలికంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర…